కుటుంబ తగాదా: ఇద్దరు సోదరుల హత్య
- July 15, 2019మస్కట్: ఇద్దరు సోదరుల్ని వారి కజిన్ కాల్చి చంపిన ఘటన ఒమన్లో చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ముస్నాహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని అధికారులు వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరగగా, ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో వుందనీ, హత్య ఎందుకు జరిగింది.? అన్నదానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ