వలసదారులకు రిక్రూట్మెంట్ నిలిపివేత
- July 16, 2019
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, వలసదారులకు రిక్రూట్మెంట్ - సెకెండ్, థర్డ్ లేదా డిడక్షన్ కాంట్రాక్ట్స్ని కొన్నేళ్ళ క్రితం నిలిపివేయడం జరిగింది. పార్లమెంటరీ ఇంక్వైరీకి సమాధానంగా మినిస్ట్రీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రీప్లేస్మెంట్ పాలసీలో భాగంగా ప్రతి యేడాదీ ఈ కాంట్రాక్టుల్ని రివైజ్ చేయడం జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. 2017లో ఏడుగురు వలసదారుల్ని అపాయింట్ చేశారు. లో సైంటిఫిక్ క్వాలిఫికేషన్స్ కారణంగా వలసదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. సివిల్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







