వలసదారులకు రిక్రూట్మెంట్ నిలిపివేత
- July 16, 2019
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, వలసదారులకు రిక్రూట్మెంట్ - సెకెండ్, థర్డ్ లేదా డిడక్షన్ కాంట్రాక్ట్స్ని కొన్నేళ్ళ క్రితం నిలిపివేయడం జరిగింది. పార్లమెంటరీ ఇంక్వైరీకి సమాధానంగా మినిస్ట్రీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రీప్లేస్మెంట్ పాలసీలో భాగంగా ప్రతి యేడాదీ ఈ కాంట్రాక్టుల్ని రివైజ్ చేయడం జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. 2017లో ఏడుగురు వలసదారుల్ని అపాయింట్ చేశారు. లో సైంటిఫిక్ క్వాలిఫికేషన్స్ కారణంగా వలసదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. సివిల్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







