వలసదారులకు రిక్రూట్మెంట్ నిలిపివేత
- July 16, 2019కువైట్:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, వలసదారులకు రిక్రూట్మెంట్ - సెకెండ్, థర్డ్ లేదా డిడక్షన్ కాంట్రాక్ట్స్ని కొన్నేళ్ళ క్రితం నిలిపివేయడం జరిగింది. పార్లమెంటరీ ఇంక్వైరీకి సమాధానంగా మినిస్ట్రీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రీప్లేస్మెంట్ పాలసీలో భాగంగా ప్రతి యేడాదీ ఈ కాంట్రాక్టుల్ని రివైజ్ చేయడం జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. 2017లో ఏడుగురు వలసదారుల్ని అపాయింట్ చేశారు. లో సైంటిఫిక్ క్వాలిఫికేషన్స్ కారణంగా వలసదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. సివిల్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు