ఏ.పి కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

- July 16, 2019 , by Maagulf
ఏ.పి కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న నరసింహన్ స్థానంలో ఒడిస్సా కు చెందిన బీజేపీ నేత బిస్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర హోమ్ శాఖా నియమించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com