ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్
- July 17, 2019అమరావతి: ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ కాన్సుల్ జనరల్ పాంగ్కాక్ పేర్కొన్నారు. పాంగ్కాక్ బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు, పారదర్శక విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాగా, రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాతోనూ పాంగ్ భేటీ అయి రాజధానిపై చర్చించారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!