హజ్ యాత్రీకులకు 8 మిలియన్ హోలీ ఖురాన్ల పంపిణీ
- July 18, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దావాహ్ మరియు గైడెన్స్, హజ్ సీజన్ సందర్భంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పవిత్ర స్థలాల్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారికి ఈ ఖురాన్ బుక్స్ని అందజేయనున్నారు. 52 పుస్తకాల్ని 30కి పైగా భాషల్లో ఇప్పటికే ఆమోదించడం జరిగిందని డిపార్ట్మెంట్ ఫ్ పబ్లికేషన్స్ ఎఫైర్స్ అండ్ స్కాలర్లీ రీసెర్చ్ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హమ్దాన్ చెప్పారు. 8 మిలియన్లకు పైగా పవిత్ర ఖురాన్ కాపీలు, రిట్యువల్ బుక్స్ మరియు మాన్యువల్స్ని యాత్రీకులకు పంపిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!