తానే ప్రిన్సెస్ డయానా అంటున్న బుడతడు!
- July 19, 2019
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందానికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మగ్ధులైపోయారు. అలాంటి అందాలరాణి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టింది. మళ్లీ పుట్టడమా.. అదేంటి అన్నదే కదా మీ సందేహం. అవునండి.. గత జన్మలో తానే ప్రిన్సెస్ డయానా అంటున్నాడు ఆస్ట్రేలియాలికు చెందిన ఓ బాలుడు. అతని పేరు బిల్లీ కాంప్బెల్.
ప్రిన్సెస్ డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో చనిపోగా.. ఆ తర్వాత 18 ఏండ్లకు బిల్లీ పుట్టాడు. రెండేండ్ల వయసులో ఉన్నప్పుడు డయానా ఫోటోను చూసిన బిల్లీ అది తానేనని చెప్పాడని డేవిడ్ తెలిపారు. డయానా కొడుకులైన ప్రిన్స్ విలియం, హ్యారీల విషయాలు.. జన్మించిన కొద్ది గంటలకే చనిపోయిన డయానా సోదరుడు జాన్ గురించి కూడా బిల్లీ చెప్పాడని డేవిడ్ అన్నారు.
అసలు బిల్లీ కాంప్బెల్ ఎవరో తెలుసా? ఓ టీవీ యాంకర్ కుమారుడు. గత జన్మలో తాను ప్రిన్సెస్ డయానా అనీ, అప్పటి విషయాలు కూడా తనకు గుర్తున్నాయని ప్రకటించుకుంటున్నా డు. ఆమె వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన పలు విశేషాలను కూడా పంచుకుంటున్నాడు. పైగా, ప్రిన్సెస్ డయానా పిల్లలైన విలియమ్, హ్యారీలు తన పిల్లలేనని అంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







