అమరావతి:లిప్ట్ కిందపడి ముగ్గురు మృతి
- July 23, 2019
అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. లిప్ట్ కిందపడి ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. తూళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద ఈప్రమాదం చోటు చేసుకుంది. భవనం ఐదో అంతస్తులో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈఘటన జరిగింది. మృతిచెందిన వారంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!