300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- July 23, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో సుమారు 300 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రెసిఎన్సీ మరియు లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్ట& చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 321 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశామనీ, ఇందులో వివిధ దేశాలకు చెందినవారున్నారనీ, అరెస్టయినవారిలో 12 మంది మహిళలు కూడా వున్నారని అధికారులు పేర్కొన్నారు. లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని వీరు ఉల్లంఘించారనీ, అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కాగా, మరో ఘటనలో రాయల్ ఒమన్ పోలీస్ 15 మంది మహిళల్ని ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్నందున అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!