పాస్పోర్ట్ చూపే పని లేకుండా 20,000 మంది ట్రావెలింగ్
- July 24, 2019
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాస్పోర్ట్ చూపే పని లేకుండా సుమారు 20,000 మంది ప్రయాణీకులు ఇప్పటికే ప్రయాణం చేశారు. స్మార్ట్ టన్నెల్ ద్వారా ఇది సాధ్యమయ్యింది. గత ఏడాది అక్టోబర్లో ఈ స్మార్ట్ టన్నెల్ని ప్రారంభించారు. బిజినెస్ మరియు ఫస్ట్ క్లాస్ ట్రావెలర్స్కి మాత్రమే టెర్మినల్ 3 వద్ద అందుబాటులో వుంది ఈ హైటెక్ సర్వీస్. సింగిల్ స్టెప్లో సీమ్లెస్ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఈ టెక్నాలజీ సొంతం. ఫింగర్ ప్రింట్తో కూడా అవసరం లేదిక్కడ. ప్రయాణీకులు స్మార్ట్ టన్నెల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరా వైపు చూస్తే సరిపోతుంది. అక్కడ క్లియరెన్స్ వస్తే, ప్యాసింజర్స్, తమ పాస్పోర్ట్పై స్టాంపింగ్తో పనిలేకుండానే ప్రయాణించడానికి వీలుంది. మొత్తంగా మూడు నుంచి నాలుగు సెకెండ్ల పాటు మాత్రమే ఈ ప్రక్రియ నడుస్తుంది. స్మార్ట్ న్నెల్ని ఏర్పాటు చేసిన తొలి నగరంగా దుబాయ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









