ఎయిర్ ఏషియా వారి గొప్ప ఆఫర్..
- January 06, 2016
ఎయిర్ ఏషియా ఇండియా విమానయాన సంస్థ దేశీయ విమానయానానికి టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. ఖమాసివ్ న్యూఇయర్ సేల్గ ప్రమోషన్స్లో భాగంగా ఎయిర్ఏషియా ఇండియా టిక్కెట్లపై ఆఫర్లు ఇస్తోంది. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి 2017 ఫిబ్రవరి 5వ తేదీ లోపల చేసే ప్రయాణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ ప్రకారం అత్యంత తక్కువ ధర టిక్కెట్ గువహటి నుంచి ఇంఫాల్కు రూ.899. బెంగళూరు నుంచి చండీగఢ్కు రూ.3,499, దిల్లీ నుంచి విశాఖపట్నం టిక్కెట్ ధర రూ.2,499, బెంగళూరు నుంచి కొచ్చి రూ.1299, బెంగళూరు నుంచి గోవా రూ.1,099, బెంగళూరు నుంచి దిల్లీకి రూ. 3,299, దిల్లీ నుంచి గోవాకు టిక్కెట్ ధర రూ.3,299.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







