కర్నాటక:25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప
- July 26, 2019
బెంగళూరు:కర్నాటక 25వ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో రాజ్భవన్కు చేరుకున్న ఆయన... పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ సీనియర్ నేతలు శోభా కరంద్లాజే, మురళీధర్ రావు సహా పలువురు నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!