పాదచారుల ట్రాఫిక్ ఫైన్స్ అమల్లోకి
- August 01, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పాదచారుల ట్రాఫిక్ ఫైన్స్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై ప్రమాదాల్ని నివారించే క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాదచారులకూ జరీమానాలు విధించనున్నారు. పేవ్మెంట్లు కాకుండా రోడ్డుపై నడిచినా, ఎంపిక చేసిన చోట్ల కాకుండా ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటినా, రోడ్ ఇంటర్సెక్షన్ దగ్గర సిగ్నల్ని పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించినా జరీమానాలు తప్పవు. 100 ఖతారీ రియాల్స్ నుంచి 500 ఖతారీ రియాల్స్ వరకూ ఆయా ఉల్లంఘనలకు జరీమానాలు విధించబోతున్నారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా పాదచారులకూ జరీమానాలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







