పాదచారుల ట్రాఫిక్ ఫైన్స్ అమల్లోకి
- August 01, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పాదచారుల ట్రాఫిక్ ఫైన్స్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై ప్రమాదాల్ని నివారించే క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాదచారులకూ జరీమానాలు విధించనున్నారు. పేవ్మెంట్లు కాకుండా రోడ్డుపై నడిచినా, ఎంపిక చేసిన చోట్ల కాకుండా ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటినా, రోడ్ ఇంటర్సెక్షన్ దగ్గర సిగ్నల్ని పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించినా జరీమానాలు తప్పవు. 100 ఖతారీ రియాల్స్ నుంచి 500 ఖతారీ రియాల్స్ వరకూ ఆయా ఉల్లంఘనలకు జరీమానాలు విధించబోతున్నారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా పాదచారులకూ జరీమానాలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







