1 మిలియన్ దుబాయ్ రాఫెల్ గెల్చుకున్న ఇండియన్
- August 07, 2019రస్ అల్ ఖైమాలో చాలా కాలంగా నివాసముంటున్న భారత వలసదారుడు అన్ను సుధాకర్, 1 మిలియన్ డాలర్ల బహుమతిని 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్' ద్వారా గెల్చుకున్నారు. అయితే, అన్ను సుధాకర్తోపాటు మొత్తం 42 మంది కలిసి ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ 23,809 డాలర్లు గెల్చుకున్నట్లవుతుంది. ఈ బహుమతిని గెలవడం ద్వారా తామంతా ఆనందంగా వున్నామని అన్ను సుధాకర్ చెప్పారు. కాగా, మరో ఇండియన్ వలసదారుల గ్రూపు కూడా1 మిలియన్ డాలర్స్ గెల్చుకుంది. మొత్తం 9 మంది వున్నారు ఈ గ్రూప్ లో. నీరజ్ హరి అనే దుబాయ్ రెసిడెంట్ ఈ గ్రూపుకి నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..