హజ్ కోసం సౌదీ చేరుకున్న 1.8 మిలియన్ మంది ఫిలిగ్రిమ్స్
- August 08, 2019
జెడ్డా: 1.8 మిలియన్ల మందికి పైగా హజ్ ఫిలిగ్రిమ్స్ సౌదీ అరేబియా చేరుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ హజ్ ఎరైవల్స్ సోమవారంతో ముగిశాయి. కాగా, బుధవారం ఉదయం చివరి బ్యాచ్ ఫిలిగ్రిమ్స్ ట్యునీషియా నుంచి మక్కా రూట్ ద్వారా సౌదీకి చేరుకున్నారు. మక్కా రూట్ ఇనీషియేటివ్ ద్వారా వచ్చే ప్రయాణీకులు హెల్త్, వీసా మరియు ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ని తమ తమ దేశాల్లో పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. తద్వారా మక్కా మరియు మదీనాలోకి సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్ అవడానికి వీలు కలుగుతుంది. 171,000 మంది యాత్రీకులు ట్యునీషియా, మలేసియా, ఇండోనేసియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి ఈ ఇనీషియేటివ్ ద్వారా లబ్ది పొందారు. కాగా, మొత్తం 1,725,455 మంది ప్రయాణీకులు సౌదీ అరేబియాకి వచ్చారనీ, వీరిలో 95,634 మంది వాయు మార్గంలో, 17,250 మంది జల మార్గంలో వచ్చారు. ఈ ఏడాది 2.5 మిలియన్ల మందికి పైగా హజ్ ఫిలిగ్రిమ్స్ పవిత్ర ప్రార్థనల్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







