ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రధానం
- August 09, 2019
ఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుకున్నారు.రాష్ట్రపతి భవన్ లో 2019 సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు.
ప్రణబ్తో పాటు సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపకుడు దివంగత శ్రీ నానాజీ దేశ్ముఖ్, సంగీత విద్వాంసుడు శ్రీ భూపేన్ హజారికాకు ఈ ఏడాది జనవరిలో రాష్ర్టపతి రామ్నాథ్ భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా తరపున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ తరపున దీన్దయాళ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ వీరేంద్రజిత్ సింగ్ భారతరత్న అవార్డులను రాష్ర్టపతి చేతుల మీదుగా అందుకున్నారు.
భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ ముఖర్జీ కూడా చేరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







