ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రధానం
- August 09, 2019ఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుకున్నారు.రాష్ట్రపతి భవన్ లో 2019 సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు.
ప్రణబ్తో పాటు సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపకుడు దివంగత శ్రీ నానాజీ దేశ్ముఖ్, సంగీత విద్వాంసుడు శ్రీ భూపేన్ హజారికాకు ఈ ఏడాది జనవరిలో రాష్ర్టపతి రామ్నాథ్ భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా తరపున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ తరపున దీన్దయాళ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ వీరేంద్రజిత్ సింగ్ భారతరత్న అవార్డులను రాష్ర్టపతి చేతుల మీదుగా అందుకున్నారు.
భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ ముఖర్జీ కూడా చేరారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్