ఫర్వానియాలో రెస్టారెంట్స్ మూసివేత
- August 10, 2019
కువైట్ సిటీ: ఫర్వానియా మునిసిపాలిటీకి చెందిన ఎమర్జన్సీ టీమ్, కమర్షియల్ షాప్లు మరియు రెస్టారెంట్స్పై ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని నిర్వహించింది. ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా పలు రెస్టారెంట్స్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహార పదార్థాల్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్స్కి మూసివేత ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్స్ టీమ్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే వుంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార నిబంధనలు పాటించాలని అధికారులు రెస్టారెంట్ల నిర్వాహకుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు