రిఫ్ఫాలో కొత్త మాస్క్ ప్రారంభం
- August 10, 2019
బహ్రెయిన్: సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజెరి, అల్ నూర్ మాస్క్ని ప్రారంభించారు. పలువురు పౌరులు, బకువా రీజియన్కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ మాస్క్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ షేక్ దషీద్, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్ సదా ఫ్యామిలీకి సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారాయన. అల్ నూర్ మాస్క్ని రీబిల్ట్ చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. 600 చదరపు మీటర్ల ప్రాంతంలో 1000 మందికి అకామడేట్ చేసేలా ఈ మాస్క్ని రూపొందించారు. ముజెమిన్ కోసం ఓ హౌస్ అలాగే లైబ్రరీ ఇందులో ఏర్పాటు చేశారు. సోలార్ ఎనర్జీ కోసం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







