రిఫ్ఫాలో కొత్త మాస్క్ ప్రారంభం
- August 10, 2019
బహ్రెయిన్: సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజెరి, అల్ నూర్ మాస్క్ని ప్రారంభించారు. పలువురు పౌరులు, బకువా రీజియన్కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ మాస్క్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ షేక్ దషీద్, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్ సదా ఫ్యామిలీకి సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారాయన. అల్ నూర్ మాస్క్ని రీబిల్ట్ చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. 600 చదరపు మీటర్ల ప్రాంతంలో 1000 మందికి అకామడేట్ చేసేలా ఈ మాస్క్ని రూపొందించారు. ముజెమిన్ కోసం ఓ హౌస్ అలాగే లైబ్రరీ ఇందులో ఏర్పాటు చేశారు. సోలార్ ఎనర్జీ కోసం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!