రిఫ్ఫాలో కొత్త మాస్క్ ప్రారంభం
- August 10, 2019బహ్రెయిన్: సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజెరి, అల్ నూర్ మాస్క్ని ప్రారంభించారు. పలువురు పౌరులు, బకువా రీజియన్కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ మాస్క్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ షేక్ దషీద్, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్ సదా ఫ్యామిలీకి సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారాయన. అల్ నూర్ మాస్క్ని రీబిల్ట్ చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. 600 చదరపు మీటర్ల ప్రాంతంలో 1000 మందికి అకామడేట్ చేసేలా ఈ మాస్క్ని రూపొందించారు. ముజెమిన్ కోసం ఓ హౌస్ అలాగే లైబ్రరీ ఇందులో ఏర్పాటు చేశారు. సోలార్ ఎనర్జీ కోసం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు