ట్రాఫిక్ సమస్యలకు కారణమైన రోడ్డు ప్రమాదం
- August 12, 2019యూఏఈ: షార్జా నుంచి దుబాయ్ వైపు వెళ్ళే వాహనదారులు ట్రాఫిక్ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ యాక్సిడెంట్లో పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై అల్ కాసియాస్ సిమిటెరీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా నుంచి జబెల్ అలి వైపు వెళ్ళే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయనీ, వాహనదారులు పరిమిత వేగంతో తమ వాహనాల్ని నడిపించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం