ట్రాఫిక్ సమస్యలకు కారణమైన రోడ్డు ప్రమాదం
- August 12, 2019
యూఏఈ: షార్జా నుంచి దుబాయ్ వైపు వెళ్ళే వాహనదారులు ట్రాఫిక్ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ యాక్సిడెంట్లో పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై అల్ కాసియాస్ సిమిటెరీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా నుంచి జబెల్ అలి వైపు వెళ్ళే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయనీ, వాహనదారులు పరిమిత వేగంతో తమ వాహనాల్ని నడిపించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!