ముంబైకి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్
- August 13, 2019కువైట్:కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో భారతదేశానికి చెందిన ఓ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కువైట్ నుంచి ముంబైకి ఈ ప్రయాణీకుడు టిక్కెట్ని బుక్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డిపాచ్యుర్ గేట్ వద్ద అకస్మాత్తుగా ప్రయాణీకుడు పడిపోయి, ప్రాణాలు పోగొట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోరెన్సిక్ వైద్యులు, ప్రయాణీకుడి మృతికి గల కారణాల్ని వెల్లడించాల్సి వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్