బస్, కారు ఢీ: 21 మంది కార్మికులకు గాయాలు
- August 14, 2019
దుబాయ్:21 మంది బ్లూ కాలర్డ్ వర్కర్స్ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముహౌసినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుల్ని అల్ నహ్దాలోని ఎన్ఎంసి హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారికి 18 మంది మెడికల్ స్టాఫ్ వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిలో ఒక ఇండియన్ కూడా వున్నారు. 8 మంది బంగ్లాదేశీలు, ఆరుగురు నేపాలీయులు, నలుగురు పాకిస్తానీయులు, ఒక కెన్యన్, ఒక గాంబియన్ కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. 19 మంది పేషెంట్లకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఇద్దరికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి సీరియస్గా వుందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!