నీట మునిగిన యువకుడి మృతదేహం గుర్తింపు
- August 16, 2019మస్కట్:అన షర్కియాలో ఇటీవల సముద్రంలో మునిగిపోయిన 21 ఏళ్ళ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందనీ, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే కనుగొనగలిగామని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో ఈతకు వెళ్ళేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలనీ, వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలనీ, ఒక్కోసారి సముద్రం విపరీతంగా మారుతుంటుంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. అథారిటీస్ ఎప్పటికప్పుడు జారీ చేసే వార్నింగ్స్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?