నీట మునిగిన యువకుడి మృతదేహం గుర్తింపు
- August 16, 2019
మస్కట్:అన షర్కియాలో ఇటీవల సముద్రంలో మునిగిపోయిన 21 ఏళ్ళ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందనీ, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే కనుగొనగలిగామని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో ఈతకు వెళ్ళేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలనీ, వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలనీ, ఒక్కోసారి సముద్రం విపరీతంగా మారుతుంటుంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. అథారిటీస్ ఎప్పటికప్పుడు జారీ చేసే వార్నింగ్స్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







