పోలీసులపై దాడికి జీవిత ఖైదు
- January 07, 2016బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్, ముగ్గురు వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముగ్గురు పోలీసులను హతమార్చేందుకు బాంబులను ఉపయోగించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్. డిసెంబర్ 29, 2014న మనామాలోని అల్ దైర్ విలేజ్లో ముగ్గురు వ్యక్తులు పోలీసులను హతమార్చేందుకు ఎక్స్పోజివ్ డివైజ్ని అమర్చారు. అయితే పోలీసులు ఆ బాంబుని గుర్తించి నిర్వీర్యం చేశారు. బహ్రెయిన్ కోర్ట్ గత సంవత్సరం ఇద్దరు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. అల్ దైర్లో ఓ పోలీస్ని చంపిన కేసులో ఈ శిక్ష పడింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..