పోలీసులపై దాడికి జీవిత ఖైదు
- January 07, 2016
బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్, ముగ్గురు వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముగ్గురు పోలీసులను హతమార్చేందుకు బాంబులను ఉపయోగించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్. డిసెంబర్ 29, 2014న మనామాలోని అల్ దైర్ విలేజ్లో ముగ్గురు వ్యక్తులు పోలీసులను హతమార్చేందుకు ఎక్స్పోజివ్ డివైజ్ని అమర్చారు. అయితే పోలీసులు ఆ బాంబుని గుర్తించి నిర్వీర్యం చేశారు. బహ్రెయిన్ కోర్ట్ గత సంవత్సరం ఇద్దరు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. అల్ దైర్లో ఓ పోలీస్ని చంపిన కేసులో ఈ శిక్ష పడింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







