పోలీసులపై దాడికి జీవిత ఖైదు
- January 07, 2016
బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్, ముగ్గురు వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముగ్గురు పోలీసులను హతమార్చేందుకు బాంబులను ఉపయోగించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్. డిసెంబర్ 29, 2014న మనామాలోని అల్ దైర్ విలేజ్లో ముగ్గురు వ్యక్తులు పోలీసులను హతమార్చేందుకు ఎక్స్పోజివ్ డివైజ్ని అమర్చారు. అయితే పోలీసులు ఆ బాంబుని గుర్తించి నిర్వీర్యం చేశారు. బహ్రెయిన్ కోర్ట్ గత సంవత్సరం ఇద్దరు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. అల్ దైర్లో ఓ పోలీస్ని చంపిన కేసులో ఈ శిక్ష పడింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







