బ్లడ్ డొనేషన్ చేయాలని డిబిబిఎస్ విజ్ఞప్తి
- August 20, 2019
మస్కట్: ఒమన్లో ఎ పాజిటివ్, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి బ్లడ్ డోనర్స్ కావాలంటూ అత్యవసర 'కాల్' చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్). చాలామంది పేషెంట్స్, బ్లడ్ డోనర్స్ కోసం ఎదురుచూస్తున్నారని డిబిబిఎస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో డోనర్స్ రక్తాన్ని దానం చేయవచ్చునని సూచించింది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్లడ్ని డొనేట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!