కొత్త అకడమిక్ ఎఇయర్లో 315,000 మంది స్టూడెంట్స్ రీ-జాయిన్
- August 27, 2019ఖతార్: కొత్త అకడమిక్ ఎయిర్ ప్రారంభంలో 315,000 మందికి పైగా స్టూడెంట్స్ తిరిగి స్కూళ్ళకు హాజరయ్యారు. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ వాహద్ అల్ హమ్మాది చెప్పారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్తోపాటు కిండర్గార్టెన్స్కి సంబంధించిన వివరాలివి. వీటిల్లో 208 ప్రభుత్వ స్కూళ్ళలో, 88 కిండర్ గార్టెన్స్లో 115,00 మంది విద్యార్థులున్నారు. 310 ప్రైవేటు స్కూళ్ళలో 200,000 మంది విద్యార్థులున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా