కొత్త అకడమిక్ ఎఇయర్లో 315,000 మంది స్టూడెంట్స్ రీ-జాయిన్
- August 27, 2019
ఖతార్: కొత్త అకడమిక్ ఎయిర్ ప్రారంభంలో 315,000 మందికి పైగా స్టూడెంట్స్ తిరిగి స్కూళ్ళకు హాజరయ్యారు. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ వాహద్ అల్ హమ్మాది చెప్పారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్తోపాటు కిండర్గార్టెన్స్కి సంబంధించిన వివరాలివి. వీటిల్లో 208 ప్రభుత్వ స్కూళ్ళలో, 88 కిండర్ గార్టెన్స్లో 115,00 మంది విద్యార్థులున్నారు. 310 ప్రైవేటు స్కూళ్ళలో 200,000 మంది విద్యార్థులున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







