కొత్త అకడమిక్‌ ఎఇయర్‌లో 315,000 మంది స్టూడెంట్స్‌ రీ-జాయిన్‌

- August 27, 2019 , by Maagulf
కొత్త అకడమిక్‌ ఎఇయర్‌లో 315,000 మంది స్టూడెంట్స్‌ రీ-జాయిన్‌

ఖతార్: కొత్త అకడమిక్‌ ఎయిర్‌ ప్రారంభంలో 315,000 మందికి పైగా స్టూడెంట్స్‌ తిరిగి స్కూళ్ళకు హాజరయ్యారు. ఈ విషయాన్ని మినిస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వాహద్‌ అల్‌ హమ్మాది చెప్పారు. పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ స్కూల్స్‌తోపాటు కిండర్‌గార్టెన్స్‌కి సంబంధించిన వివరాలివి. వీటిల్లో 208 ప్రభుత్వ స్కూళ్ళలో, 88 కిండర్‌ గార్టెన్స్‌లో 115,00 మంది విద్యార్థులున్నారు. 310 ప్రైవేటు స్కూళ్ళలో 200,000 మంది విద్యార్థులున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com