ఎంబసీలో రిజిస్టర్ అవ్వాల్సిందిగా ప్రవాసీయులకు సూచన
- August 29, 2019
మస్కట్: ఒమన్లో భారతీయ వలసదారులు ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ అవ్వాలనీ, తద్వారా వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం త్వరితగతిన జరిగేందుకు ఆస్కారమేర్పడుతుందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలంగా ఒమన్లో వుంటున్న భారతీయులు, అలాగే షార్ట్ టెర్మ్ విజిట్ కోసం ఒమన్కి వచ్చినవారు ఎంబసీతో రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది. ఎంబసీ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాక, భారత పౌరులు తమ పేరు, పాస్పోర్ట్ డిటెయిల్స్తోపాటు, ఇతర వివరాల్ని పొందుపర్చాల్సి వుంటుంది. షార్ట్ టెర్మ్ విజిటర్స్, పీరియడ్ ఆఫ్ స్టే వివరాలు తెలపాలి. ఎంబసీలో పౌరుల వివరాలు వుంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!