ఎంబసీలో రిజిస్టర్ అవ్వాల్సిందిగా ప్రవాసీయులకు సూచన
- August 29, 2019
మస్కట్: ఒమన్లో భారతీయ వలసదారులు ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ అవ్వాలనీ, తద్వారా వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం త్వరితగతిన జరిగేందుకు ఆస్కారమేర్పడుతుందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలంగా ఒమన్లో వుంటున్న భారతీయులు, అలాగే షార్ట్ టెర్మ్ విజిట్ కోసం ఒమన్కి వచ్చినవారు ఎంబసీతో రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది. ఎంబసీ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాక, భారత పౌరులు తమ పేరు, పాస్పోర్ట్ డిటెయిల్స్తోపాటు, ఇతర వివరాల్ని పొందుపర్చాల్సి వుంటుంది. షార్ట్ టెర్మ్ విజిటర్స్, పీరియడ్ ఆఫ్ స్టే వివరాలు తెలపాలి. ఎంబసీలో పౌరుల వివరాలు వుంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







