ఎంబసీలో రిజిస్టర్ అవ్వాల్సిందిగా ప్రవాసీయులకు సూచన
- August 29, 2019
మస్కట్: ఒమన్లో భారతీయ వలసదారులు ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ అవ్వాలనీ, తద్వారా వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం త్వరితగతిన జరిగేందుకు ఆస్కారమేర్పడుతుందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలంగా ఒమన్లో వుంటున్న భారతీయులు, అలాగే షార్ట్ టెర్మ్ విజిట్ కోసం ఒమన్కి వచ్చినవారు ఎంబసీతో రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది. ఎంబసీ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాక, భారత పౌరులు తమ పేరు, పాస్పోర్ట్ డిటెయిల్స్తోపాటు, ఇతర వివరాల్ని పొందుపర్చాల్సి వుంటుంది. షార్ట్ టెర్మ్ విజిటర్స్, పీరియడ్ ఆఫ్ స్టే వివరాలు తెలపాలి. ఎంబసీలో పౌరుల వివరాలు వుంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







