ఎంబసీలో రిజిస్టర్ అవ్వాల్సిందిగా ప్రవాసీయులకు సూచన
- August 29, 2019మస్కట్: ఒమన్లో భారతీయ వలసదారులు ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ అవ్వాలనీ, తద్వారా వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం త్వరితగతిన జరిగేందుకు ఆస్కారమేర్పడుతుందని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలంగా ఒమన్లో వుంటున్న భారతీయులు, అలాగే షార్ట్ టెర్మ్ విజిట్ కోసం ఒమన్కి వచ్చినవారు ఎంబసీతో రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది. ఎంబసీ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాక, భారత పౌరులు తమ పేరు, పాస్పోర్ట్ డిటెయిల్స్తోపాటు, ఇతర వివరాల్ని పొందుపర్చాల్సి వుంటుంది. షార్ట్ టెర్మ్ విజిటర్స్, పీరియడ్ ఆఫ్ స్టే వివరాలు తెలపాలి. ఎంబసీలో పౌరుల వివరాలు వుంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు