సలాలాను సందర్శకులు సుమారు 740,000 మందికిపైనే!
- August 31, 2019
మస్కట్: 740,000 మందికి పైగా సందర్శకులు ఖరీఫ్ సీజన్లో సలాలో సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 29తో సీజన్ ముగిసింది. మొత్తం 742,298 మంది సందర్శకులు సలాలాను ఆగస్ట్ 29 వరకు సందర్శించారనీ, వీరిలో ఒమనీయుల సంఖ్య 71.1 శాతం కాగా, 7.8 మంది ఎమిరేటీలు, 9.2 మంది జిసిసి దేశాలకు చెందినవారు వున్నారని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు