సలాలాను సందర్శకులు సుమారు 740,000 మందికిపైనే!
- August 31, 2019
మస్కట్: 740,000 మందికి పైగా సందర్శకులు ఖరీఫ్ సీజన్లో సలాలో సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 29తో సీజన్ ముగిసింది. మొత్తం 742,298 మంది సందర్శకులు సలాలాను ఆగస్ట్ 29 వరకు సందర్శించారనీ, వీరిలో ఒమనీయుల సంఖ్య 71.1 శాతం కాగా, 7.8 మంది ఎమిరేటీలు, 9.2 మంది జిసిసి దేశాలకు చెందినవారు వున్నారని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







