సలాలాను సందర్శకులు సుమారు 740,000 మందికిపైనే!
- August 31, 2019
మస్కట్: 740,000 మందికి పైగా సందర్శకులు ఖరీఫ్ సీజన్లో సలాలో సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 29తో సీజన్ ముగిసింది. మొత్తం 742,298 మంది సందర్శకులు సలాలాను ఆగస్ట్ 29 వరకు సందర్శించారనీ, వీరిలో ఒమనీయుల సంఖ్య 71.1 శాతం కాగా, 7.8 మంది ఎమిరేటీలు, 9.2 మంది జిసిసి దేశాలకు చెందినవారు వున్నారని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







