కువైట్లో పెరిగిన రెసిడెన్స్ ఉల్లంఘనులు
- August 31, 2019
కువైట్: రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనల్ని తగ్గించేందుకు ఎంతలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఏప్రిల్ 2018 నాటి గణాంకాలతో పోల్చుకుంటే తాజా లెక్కల ప్రకారం 7 శాతం ఉల్లంఘనలు అధికంగా చోటు చేసుకున్నాయి. గతంలో 107,700 ఉల్లంఘనలు నమోదైతే, ఇప్పుడవి 115,000గా నమోదయ్యాయి. కాగా, ఉల్లంఘనల్ని తగ్గించేందుకోసం 2018లో అవకాశం కల్పించడంతో ఆ సంఖ్య 58,000కు తగ్గిందనీ, అయితే ఆ తర్వాత మళ్ళీ పెరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు