సాగర తీరాన సేద తీరుతూ చదువుకొనే సదుపాయం

- January 08, 2016 , by Maagulf
సాగర తీరాన సేద తీరుతూ  చదువుకొనే  సదుపాయం

 బీచ్ లకు వెళ్ళేవారు ఇక  సముద్రపు ఒడ్డున పుస్తకాలతో కాలక్షేపం చేసే సౌకర్యాన్ని దుబాయ్ మునిసిపాలిటి ఏర్పాటు చేసింది. లేత ఎండలో విశ్రమిస్తూ , నురగలు కక్కే నీలి సముద్రాన్ని అపుడపుడు చూస్తూ  పుస్తకాలను హాయిగా చదువుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారికి ఇక బీచ్ లు మహా  గ్రంధాలయాలను అందించే ప్రాంతాలుగా అలరిస్తాయి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే,  పర్యాటకుల్లో పటనాసక్తిని పెంచేందుకు,  గౌరవ అధ్యక్షుడు షేక్  ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాన్యం సూచన మేరకు  2016 సంవత్సరంను పుస్తకాలను చదువుకొనే ఏడాదిగా గుర్తించారు. ఆ నేపధ్యంలో దుబాయ్ మునిసిపాలిటి  ఈ తరహ ప్రయోగం చేసింది. తొలుత '  కైట్ బీచ్ , ఉమమ సుకుఎఇమ్ బీచ్ లలో ఏర్పాటు చేశారు. ఇక్కడకు వేలాదిమంది సందర్శకులు వచ్చే క్రమంలో సముద్ర సాక్షిగా చదువుకొనే అవకాశం ఇపుడు అందుబాటులోనికి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com