రోబరీ కేసులో ముగ్గురి అరెస్ట్
- September 02, 2019మస్కట్: పోలీసు అధికారుల రూపంలో వచ్చి దోపిడీకి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బతినా రీజియన్లో ఈ ఘటన జరిగింది. అల్ బతినాలోని ఓ ఫామ్లోని వర్కర్స్ క్వార్టర్స్లోకి చొరబడి, అధికారులమంటూ బెదిరించి వర్కర్స్కి చెందిన విలువైన వస్తువుల్ని దొంగిలించారని అధికారులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..