మోదీకి అరుదైన గౌరవం
- September 02, 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి అమెరికాలో గుర్తింపు దక్కింది. ఆయనకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఓ అవార్డు ప్రదానం చేయనుంది. ఈ నెలాఖరున ప్రధాని అమెరికాలో పర్యటించనున్న సందర్బంగా ఈ అవార్డును అందుకోనున్నారు. దీనిని పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ దృవీకరించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అపురూప ఘట్టమని ప్రధాన నరేంద్ర మోదీ తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!