స్కూల్ బస్సు దహనం: చిన్నారుల్ని పరామర్శించిన షేక్ మొహమ్మద్
- September 04, 2019
దుబాయ్:ప్రమాద వశాత్తూ స్కూల్ బస్లో అగ్ని కీలలు రేగిన ఘటనకు సంబంధించి చిన్నారుల్ని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పరామర్శించారు. స్కూల్కి వెళ్ళి విద్యార్థులతో షేక్ మొహమ్మద్ మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అదే బస్సులో వున్న విద్యార్థి ఖలీఫా అబ్దుల్లా అల్ కాబితో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సులోంచి విద్యార్థుల్ని కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!