మొటిమలు దూరం చేయండిలా... !
- January 08, 2016
గోరువెచ్చని నీటితో ముఖాన్ని ఉదయం, సాయంత్రం శుభ్రపరచుకోవాలి. జిడ్డు చర్మంగలవారు ముఖానికి క్రీమ్ ల వాడకపోవటం మంచిది. గోరువెచ్చని నీటికి నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి పరగడుపున తీసుకోవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చిటికెడు దాల్చిన చెక్క పొడికి, స్పూను తేనె కలిపి మొటిమలకు రాసుకోవాలి. మరసటి రోజు గోరువెచ్చని నీళ్లతో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. వేప, పుదీనా ఆకులు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలు మీద రాసి, గంట తరువాత చల్లటి నీళ్ళతో కడిగేస్తే చాలు. మొటిమల తాలూకు మచ్చలకు బొప్పాయి గుజ్జు రాస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి. చిటికెడు పసుపుకు గంధంపొడి కలిపి ఫెస్టులా చేయాలి. మొటిమలకు రాయాలి.గోధుమ, గడ్డి రసం నిత్యం రాసకుంటే మొటిమలు తగ్గిపోతాయి. వేరు శనగ నూనెకు నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పదినిమిసాల తర్వాత ముఖం కడిగేయాలి. దీనివల్ల చర్మానికి హానీచేసే ఇన్ఫెక్షన్ లు దరిచేరవు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









