మాంసం వ్యాపారం: ఆరుగురు యూఏఈ రెసిడెంట్స్పై విచారణ
- September 07, 2019
ఆరుగురు ఆసియా రెసిడెంట్స్పై మాంసం వ్యాపారం అభియోగాలతోపాటు, మహిళల్ని నిర్బంధించడం, పోలీసుల్లా డూప్ చేయడం వంటి అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేశారు అధికారులు. ఓ బాధితురాలు, నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో, పోలీసులు అలెర్ట్ అయి ఈ ఫ్లెష్ ట్రేడ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వుందనీ, నిందితులు సీఐడీ అధికారుల రూపంలో ఇతరుల్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ వచ్చారనీ, తమని బంధించి తమతో బలవంతంగా వ్యభిచారం చేయించారని బాధితుల్లో ఒకరైన ఓ మహిళ పోలీసుల ముందు వాపోయింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







