భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి
- September 11, 2019
బహ్రెయిన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మనామాలోని శ్రీకృష్ణ టెంపుల్ కోసం అరుదైన బహుమతిని పంపించారు. లార్డ్ శ్రీనాథ్జీ పెయింటింగ్ అది. కాటన్ ఫ్యాబ్రిక్, సిల్క్ థ్రెడ్తో దీన్ని రూపొందించారు. సదరన్ రాజస్థాన్, నార్తరన్ గుజరాత్కి చెందిన ఫోక్ కమ్యూనిటీస్ని ప్రతిబింబిస్తుంది ఈ పెయింటింగ్. తట్టయ్ హిందూ కమ్యూనిటీ (టిహెచ్సి) ఛైర్మన్ సుషీల్ ములిజిమాల్ ఈ పెయింటింగ్ విషయాన్ని వెల్లడించారు. టెంపుల్లో ఈ అరుదైన బహుమతిని ప్రదర్శనకు వుంచుతామని తెలిపారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుషీల్ ములిజిమాల్.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







