భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి
- September 11, 2019
బహ్రెయిన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మనామాలోని శ్రీకృష్ణ టెంపుల్ కోసం అరుదైన బహుమతిని పంపించారు. లార్డ్ శ్రీనాథ్జీ పెయింటింగ్ అది. కాటన్ ఫ్యాబ్రిక్, సిల్క్ థ్రెడ్తో దీన్ని రూపొందించారు. సదరన్ రాజస్థాన్, నార్తరన్ గుజరాత్కి చెందిన ఫోక్ కమ్యూనిటీస్ని ప్రతిబింబిస్తుంది ఈ పెయింటింగ్. తట్టయ్ హిందూ కమ్యూనిటీ (టిహెచ్సి) ఛైర్మన్ సుషీల్ ములిజిమాల్ ఈ పెయింటింగ్ విషయాన్ని వెల్లడించారు. టెంపుల్లో ఈ అరుదైన బహుమతిని ప్రదర్శనకు వుంచుతామని తెలిపారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుషీల్ ములిజిమాల్.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!