భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి
- September 11, 2019బహ్రెయిన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మనామాలోని శ్రీకృష్ణ టెంపుల్ కోసం అరుదైన బహుమతిని పంపించారు. లార్డ్ శ్రీనాథ్జీ పెయింటింగ్ అది. కాటన్ ఫ్యాబ్రిక్, సిల్క్ థ్రెడ్తో దీన్ని రూపొందించారు. సదరన్ రాజస్థాన్, నార్తరన్ గుజరాత్కి చెందిన ఫోక్ కమ్యూనిటీస్ని ప్రతిబింబిస్తుంది ఈ పెయింటింగ్. తట్టయ్ హిందూ కమ్యూనిటీ (టిహెచ్సి) ఛైర్మన్ సుషీల్ ములిజిమాల్ ఈ పెయింటింగ్ విషయాన్ని వెల్లడించారు. టెంపుల్లో ఈ అరుదైన బహుమతిని ప్రదర్శనకు వుంచుతామని తెలిపారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుషీల్ ములిజిమాల్.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ