స్కూళ్ళకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్: ఆదేశించిన షార్జా రూలర్
- September 12, 2019యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, స్కూళ్ళకు బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ని ఉచితంగా సరఫరా చేయాలని షార్జా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (సెవా)కి ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్లో మొత్తం 116 స్కూళ్ళు వున్నాయి. ఇందులో 200,000 మంది విద్యార్థులున్నారు. 135 మంది నర్సరీల్లో 6,500 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఉచితంగా బాటిల్డ్ వాటర్ అందివ్వాలని షార్జా రూలర్ ఆదేశించడం జరిగింది. కాగా, సెవా ఛైర్మన్ డాక్టర్ రషీద్అల్ లీమ్ మాట్లాడతూ, రూలర్ నిర్ణయాన్ని స్వాగతించారు. కొత్త స్కూల్ ఇయర్ ప్రారంభం నుంచే ఈ ఉచిత నీటి పంపకం ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..