ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని నిషేధించిన అజ్మాన్ టూరిజం
- September 12, 2019యూఏఈ: అజ్మన్ టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగించకూడదని నిర్ణయించుకుంది. డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ సలెహ్ అల్ జజ్జెరి మాట్లాడుతూ, అజ్మన్ విజన్ 2021లో టూరిజంది ప్రధాన భూమిక అనీ, ఈ నేపథ్యంలో టూరిజం శాఖ తరఫున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. డిపార్ట్మెంట్ అసిస్టివ్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జవహర్ సెలమ్ అల్ మత్రౌషి మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్తో కలిసి పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామనీ, ప్లాస్టిక్ని బ్యాన్ చేసే విషయమై రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ