మునిగిపోతున్న వలసదారుల్ని కాపాడిన మత్స్యకారులు
- September 12, 2019
మస్కట్: ఒమనీ మత్స్యకారులు, ఏడుగురు వలసదారుల్ని కాపాడారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని కోస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందనీ, వారిని మత్స్యకారులు తమ బోట్ల సాయంతో రక్షించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లీగల్ ప్రొసీడింగ్స్ నిమిత్తం సంబంధిత అథారిటీస్ చర్యలు చేపట్టాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?