మునిగిపోతున్న వలసదారుల్ని కాపాడిన మత్స్యకారులు
- September 12, 2019మస్కట్: ఒమనీ మత్స్యకారులు, ఏడుగురు వలసదారుల్ని కాపాడారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని కోస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందనీ, వారిని మత్స్యకారులు తమ బోట్ల సాయంతో రక్షించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లీగల్ ప్రొసీడింగ్స్ నిమిత్తం సంబంధిత అథారిటీస్ చర్యలు చేపట్టాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్