ఒమాన్ లో ఘరానా మోసం
- September 13, 2019ఒమాన్:ఒమాన్ లో మిరాజ్ మస్కట్ ఇంటర్నేషనల్ కంపెనీ 30 కంపెనీల్ని మోసం చేసి ఇక్కడ నుండి ఇండియా, ఖతార్, దుబాయ్ పారిపోయారని తెలిసింది.కేరళ నుండి వచ్చిన బ్రహ్మానంద్(మ్యానేజింగ్ డైరెక్టర్),షేక్ ఖాదర్ నజిమ్(జనరల్ మేనేజర్), అబ్దుల్ రెహ్మాన్, సుల్తాన్ మొహమ్మద్, ఫాహ్మి ఫర్మాన్ షుమారు 300k రియాల్స్(5.5 కోట్లు) వివిధ కంపెనీల దగ్గర వెజిటల్స్, ఫ్రూప్ట్స్, చికెన్, మటన్, ఫుడ్ ఐటమ్స్, కేబుల్స్,కంప్యూటర్స్, లాప్తొప్స్, కాఫీ మెషిన్, బాగ్స్ బుక్స్, etc క్రెడిట్ లో కొని తక్కువ ధరకి క్యాష్ లో అమ్మేసి అందర్నీ మోసం చేసారని తెలిసింది.వీరిని పట్టుకోవడానికి ఒమాన్ పోలీస్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..