టెర్రరిజం: ఇద్దరికి మూడేళ్ళ జైలు, 100,000 దినార్స్ జరీమానా
- September 13, 2019బహ్రెయిన్:తీవ్రవాదం అభియోగాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్షతోపాటు 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్. ఈ కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా న్యాయస్థానం తేల్చిందని అడ్వొకేట్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. టెర్రర్ గ్రూప్ సరాయా అల్ అష్తార్కి చెందిన నిందితుడు, మరో టెర్రర్ గ్రూప్తో కలిసి తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు, వివిధ కేసుల్లో జైళ్ళలో మగ్గుతున్నవారి కుటుంబాల మద్దతుని సైతం నిందితుడు పొందినట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఈ కేసులో మూడో అనుమానితుడు మొదటి నిందితుడు రెండో నిందితుడికి మధ్య మనీ హ్యాండ్లర్గా వ్యవహరించినట్లు అభియోగాలు ఎదుర్కొన్నాడు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు