ప్రభుత్వ డేటా చోరీ: వలసదారుడికి 1 మిలియన్ దిర్హామ్ జరీమానా
- September 13, 2019యూఏఈ: ప్రభుత్వ బిజినెస్ ఫెసిలిటీ నుంచి కాన్ఫిడెన్షియల్ డేటాని దొంగిలించాడన్న ఆరోపణల నేపథ్యంలో పబ్లిక్ ఎంప్లాయీ ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడికి 1 మిలియన్ దిర్హామ్ల జరీమానా కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్టేషన్ చేయనున్నారు. నిందితుడు యూరోపియన్ వలసదారుడిగా పేర్కొన్నారు అధికారులు. విలువైన సమాచారాన్ని కంప్యూటర్ నుంచి తస్కరించి, దాన్ని ఇ-మెయిల్ రూపంలో తన సన్నిహితులకు పంపినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. తొలుత అంతర్గత విచారణ అనంతరం, నిందితుడ్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు