సౌదీ - ఇరాక్ బోర్డర్ క్రాసింగ్: కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్లో ప్రారంభం
- September 13, 2019రియాద్: అరార్ బోర్డర్ వద్ద కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్ 15 నుంచి ట్రయల్ బేసిస్లో ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియా మధ్య క్రాసింగ్ కోసం ఈ బోర్డర్ని రూపొందించడం జరిగింది. ఇరాక్లోని సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్ షమ్మారి చెప్పారు. అల్ షమ్మారితోపాటు సౌదీలోని ఇరాక్ రాయబారి అల్ జనాబి ఈ బోర్డర్ని పరిశీలించారు. హజ్ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్ కూడా వినియోగించుకునేలా ఈ బోర్డర్లో ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియా - ఇరాక్ మధ్య ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా 1990లో ఈ బోర్డర్ని మూసివేశారు. ఇరాకీ బోర్డర్కి 70 కిలోమీటర్ల దూరంలో అరార్ టౌన్ వుంది.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి