అరామ్కోపై డ్రోన్ దాడులు: మంటలు అదుపులోకి వచ్చాయన్న సౌదీ
- September 14, 2019అబ్కాయిక్, ఖురైస్ ప్రావిన్స్లలోని రెండు సౌదీ అరామ్కో ఫ్యాక్టరీలపై డ్రోన్ దాడుల అనంతరం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని సౌదీ ఇంటీరియర్ మినిస్రీ& టఅధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ డ్రోన్లు ఎక్కడినుంచి దాడి చేశాయన్నదానిపై ఆరా ఈస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. సౌదీ అరేబియా ఈస్టర్న్ ప్రావిన్స్లోని దహ్రాన్కి 60 కిలోమీటర్ల దూరంలో వున్న అబ్కాయిక్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ని కలిగి వుంది. ఖురైస్లోని ప్లాంట్ దేశంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ ఫీల్డ్. కాగా, 2006లో జరిగిన దాడి యత్నాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ తిప్పి కొట్టాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన