అరామ్కోపై డ్రోన్ దాడులు: మంటలు అదుపులోకి వచ్చాయన్న సౌదీ
- September 14, 2019
అబ్కాయిక్, ఖురైస్ ప్రావిన్స్లలోని రెండు సౌదీ అరామ్కో ఫ్యాక్టరీలపై డ్రోన్ దాడుల అనంతరం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని సౌదీ ఇంటీరియర్ మినిస్రీ& టఅధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ డ్రోన్లు ఎక్కడినుంచి దాడి చేశాయన్నదానిపై ఆరా ఈస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. సౌదీ అరేబియా ఈస్టర్న్ ప్రావిన్స్లోని దహ్రాన్కి 60 కిలోమీటర్ల దూరంలో వున్న అబ్కాయిక్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ని కలిగి వుంది. ఖురైస్లోని ప్లాంట్ దేశంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ ఫీల్డ్. కాగా, 2006లో జరిగిన దాడి యత్నాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ తిప్పి కొట్టాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







