అరామ్కోపై డ్రోన్ దాడులు: మంటలు అదుపులోకి వచ్చాయన్న సౌదీ
- September 14, 2019అబ్కాయిక్, ఖురైస్ ప్రావిన్స్లలోని రెండు సౌదీ అరామ్కో ఫ్యాక్టరీలపై డ్రోన్ దాడుల అనంతరం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని సౌదీ ఇంటీరియర్ మినిస్రీ& టఅధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ డ్రోన్లు ఎక్కడినుంచి దాడి చేశాయన్నదానిపై ఆరా ఈస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. సౌదీ అరేబియా ఈస్టర్న్ ప్రావిన్స్లోని దహ్రాన్కి 60 కిలోమీటర్ల దూరంలో వున్న అబ్కాయిక్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ని కలిగి వుంది. ఖురైస్లోని ప్లాంట్ దేశంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ ఫీల్డ్. కాగా, 2006లో జరిగిన దాడి యత్నాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ తిప్పి కొట్టాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి