నవ్ దీప్ సింగ్ సూరికి గురునానక్ దర్బార్ గురుద్వారా దుబాయ్ వీడ్కోలు
- September 14, 2019దుబాయ్:దుబాయ్లోని గురునానక్ దర్బార్ గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ కందారి నేతృత్వంలోని సిక్కు కమ్యూనిటీ, యూఏఈ అంబాసిడర్గా పనిచేసి, పదవీ విరమణ పొందిన నవ్దీప్ సింగ్ సూరిని ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. గురునానక్ దర్బార్ గురుద్వారా దుబాయ్ సిఖ్ టెంపుల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నవ్దీప్ సింగ్ సూరికి సరోపా ప్రెజెంటేషన్తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సిక్కు కమ్యూనిటీ, అలాగే ఇండియన్ కమ్యూనిటీ కోసం నవ్దీప్ సింగ్ సూరి చేసిన సేవల్ని ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేసుకున్నారు. ప్రవాసీ భారతీయ అవార్డీ మరియు జులేఖా హెల్త్ కేర్ గ్రూప్ ఫౌండర్ ఛెయిర్ పర్సన్ జులేఖా దౌద్ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల