2030 వరకు ఇస్రో భారీ ప్రయోగాల షెడ్యూల్
- September 15, 2019నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2030 వరకు భారీ ప్రయోగాలకు షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే ఏడాదిలో సూర్యునిపై పరిశోధనకు ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. 2021లో గగన్యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం, 2024లో చంద్రయాన్-3, మంగళ్యాన్-2 ప్రయోగం చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే 2025లో శుక్రునిపై అధ్యయనం కోసం శుక్రయాన్ ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. 2030న అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ఇస్రో రూపకల్పన చేసింది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్