గోదావరి:పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారి వివరాలు
- September 15, 2019తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం మృతుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. నదిలో 50 మంది దాకా గల్లంతు అయ్యారు. ఇప్పటికే 12 మృతదేహాలను వెలికితీశారు. మరో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
మధులత (తిరుపతి)
బసికె. వెంకటస్వామి (వరంగల్)
ఆరేపల్లి. యాదగిరి (వరంగల్)
కిరణ్ కుమార్ (హైదరాబాద్)
శివశంకర్ (హైదరాబాద్)
రాజేష్ (హైదరాబాద్)
గాంధీ (విజయనగరం)
దర్శనాల సురేష్ (వరంగల్)
బసికె దశరథం (వరంగల్)
ఎండీ మజ్హార్ (హైదరాబాద్)
సీహెచ్. రామారావు (హైదరాబాద్)
కె.అర్జున్ (హైదరాబాద్)
జానకి రామారావు (హైదరాబాద్)
గొర్రె. ప్రభాకర్ (వరంగల్)
సురేష్ (హైదరాబాద్)
బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం)
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..