బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభం
- September 17, 2019బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఎస్సామ్ ఖలాఫ్ మాట్లాడుతూ బుసౌటీన్ సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఈ నెలలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. పూర్తిగా రెన్యువల్ ఎనర్జీ మీద ఆధారపడి ఈ తొలి సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నారు. కాగా, సమ్మిట్ 2019లో 30 మంది ప్రముఖ స్పీకర్స్ అలాగే ఎక్స్పర్ట్స్ పాల్గొని తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. డిజిటల్ మరియు ఇంజనీరింగ్ టెక్నాలజీలను అత్యున్నత స్థాయిలో వినియోగించడం ద్వారా ఆర్థిక మరియు సోషల్ కండిషన్స్ని మెరుగుపర్చడమే స్మార్ట్ సిటీస్లో కీలకమైన భాగమని మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మీర్జా చెప్పారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్