150 కిలోల పాడైపోయిన ఫిష్ స్వాధీనం
- September 19, 2019బహ్రెయిన్: అగ్రికల్చర్ మరియు మెరిటైమ్ వెల్త్ ఏజెన్సీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెరిటైమ్ సూపర్విజన్ టీమ్, 150 కిలోల పాడైపోయిన చేపల్ని మనామా సెంట్రల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో ఈ పాడైపోయిన ఫిష్ని గుర్తించారు. వినియోగదారులు, చేపల్ని కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. మరోపక్క, మనామా సెంట్రల్ మార్కెట్కి సంబంధించి ఫిష్ మార్కెట్ రివాంప్ పనులు 40 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి